1, డిసెంబర్ 2013, ఆదివారం

అలరాస పుట్టిళ్ళు

అలరాస పుట్టిళ్ళు పుస్తకం చదివా మరోసారి. కళ్యాణ సుందరీ జగన్నాథ్ సృజనకు నమోవాకాలు చెప్పాలి.

వొకనాటి పల్లెల వాతావరణాన్ని దర్శింప జెసారు.

కథ రాయడం లో ఆమె నేర్పరితనం అబ్బురపరుస్తుంది.

కథ లో ఉండాల్సిన సౌందర్యం ఏమిటో ఆమెకు తెలుసు.

చెప్పడం లో వొక అందం ఉండాలి. సొగసుదనం ఉట్టి పడాలి.

ఈ సంగతి తెలిసిన రచయిత్రి కళ్యాణ సుందరి జగన్నాధ్.

మన ప్రాంతం మన కథ లో కనిపించాలి. ఇది ఈమె కథల్లో చూస్తాం.

మరల మరల చదవాల్సిన పుస్తకమిది

యాంగ్ మో రాసిన ఉద‌య‌గీతిక నాకు అత్యంత ఇష్ట‌మైన న‌వ‌ల‌. క్యాంప‌స్‌లో ఏ హాస్ట‌ల్‌లో ఉండ‌గా దొరికిన న‌వ‌ల ఇది. న‌వ‌ల చేతికొచ్చి చ‌ద‌వ‌డం మొద‌ల...